మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన ‘మా’ అధ్య‌క్షుడు శివాజీ రాజా

ఏక‌గ్రీవంగా ‘మా’ అధ్య‌క్షునిగా ఎన్నికైన సంద‌ర్భంగా శివాజీ రాజా ఇటీవ‌ల ‘మా’  ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏక‌గ్రీవంగా ఎన్నికైన జాయింట్ సెక్ర‌ట‌రీల‌లో ఒకరైన ఏడిద శ్రీరామ్‌, ఈసీ మెంబ‌ర్ సురేష్‌కొండేటి కూడా పాల్గొన్నారు.

Stills

About CineChitram

Check Also

మలయాళ చిత్ర పరిశ్రమకు అల్లు శిరీష్… మోహన్ లాల్ కాంబినేషన్లో సినిమా

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading