`గువ్వ గోరికంతో` ల‌ఘు చిత్రం విశేషాలు

`గువ్వగోరికంతో` ల‌ఘు చిత్రం ప్రద‌ర్శ‌న ఆదివారం హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో
జ‌రిగింది. ఈ ల‌ఘు చిత్రంలో వంశీ అలూర్, ధ్రితి త్రివేది హీరో, హీరోయిన్ల‌గా
న‌టించారు. ఈ ల‌ఘు చిత్రానికి క‌ల్యాణ్.సి.బ‌డుగు ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ
కార్య‌క్ర‌మానికి అతిధులుగా విచ్చేసిన రాజ్ కందుకూరి మాట్లాడుతూ “ 25 నిమిషాల
నిడివి గ‌ల ఈ ల‌ఘు చిత్రం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్
ఎనిమిది నిమిషాలు న‌న్ను ఎంతో గానే ఆక‌ట్టుకుంది. ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కు
మంచి భ‌విష్య‌త్ ఉంటుంది` అన్నారు.

కేరింత ఫేం పార్వ‌తీశం మాట్లాడుతూ ` ఈ చిత్రంలో డైలాగ్స్ చాలా బాగున్నాయి.
యూత్ ను ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. న‌న్ను ప‌ర్స‌న‌ల్ గా ఆలోచింప‌జేశాయి`
అన్నారు.

Stills

About CineChitram

Check Also

కాకతీయ లఘు చిత్ర బహుమతి ప్రదానోత్సవం

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading