వన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ లొగొ లాంఛ్

 కొత్త పాత నటీనటులు,సాంకెతిక నిపుణుల  కలయికలో వన్ మూవీ ఫ్యాక్టరీ పతాకంపై ఎస్.ప్రశాంత్ కుమార్,  కె.సుదర్శన్ రెడ్డి వరుస చిత్రాలను  నిర్మించెందుకు సన్నద్దమయ్యారు. కాగా ఈ బ్యానర్ లొగొ ఆవిష్కరణ శుక్రవారం ఫిలిం చాంబర్ లో జరిగింది. నిర్మాతలు రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, ఆర్.కె.గౌడ్, నటుడు చిత్రం శీను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులిగా  పాల్గొని బ్యానర్ ను లాంఛ్ చేశారు.
 
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో అందరు కొత్త వారితొ సినిమాలు చెస్తె ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. ఈ బ్యానర్ లో అలాంటి సినిమాలు ఎన్నొ రావాలని ఆశిస్తున్నామన్నారు..
 
రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 
చిన్న సినిమాల నిర్మాణం,వటి విజయంతోనె ఎంతోమంది ప్రతిభావంతులు చిత్ర పరిశ్రమకు వస్తారు. ఈ బ్యానర్ ద్వారా అలాంటి టాలెంటెడ్ నటులు, టెక్నిషియన్స్ ఎందరొ రావాలని ఆసిస్తున్నానన్నారు
 
సాయి వెంకట్ మాట్లాడుతూ.. ప్రశాంత్ మా నెల్లూరి వాసి. మంచి సినిమాలు చెయాలన్న తలంపుతొ పరిశ్రమలొకి వచ్చారు. కథను నమ్ముకొని సినిమా చెస్తె విజయం వరిస్తుందన్నారు.
 
నిర్మాత ప్రశాంత్ మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు చేయాలని చిత్త పరిశ్రమలొకి అడుగు పెట్టాము. సాయి వెంకట్ గారి ప్రొత్సాహం మరువలెనిది. త్వరలొనె సినిమా చిత్రికరణను ప్రారంబిస్తామన్నారు..
 
ఇంకా వన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ విజయవంతం కావాలని చిత్రం శీను,  ఆర్.కె.గౌడ్ ఆకాంక్షించారు..

About CineChitram

Check Also

లండన్‌ పార్లమెంట్‌లో ‘లోకరక్షకుడు’ లోగో విడుదల

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading